Tuesday, July 14, 2020

ఒక మిత్రుని వాల్ పై చేసిన కామెంటు ఇది.


****
కవిత్వ వ్యక్తీకరణలో లోకల్ వేరియేషన్స్ ఉన్నాయి. ఉంటాయి కూడా...
ఆంధ్రప్రాంత కవుల కవిత్వం ఒకరీతిగా ఉంటే తెలంగాణ కవుల కవిత్వం మరో రీతి.
నిజానికి ఆంధ్రప్రాంత కవులు గత మూడు నాలుగు దశాబ్దాలుగా షాడో (shadowed) అయిపోయారని నా వ్యక్తిగత అభిప్రాయం. చాలామందికి కోపం రావొచ్చు.
విమర్శకులు పిడుక్కి, బియ్యానికి ఒకే మంత్రం వేసారు.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment