Tuesday, November 16, 2021

"ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా"

 "ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా" పుస్తకం ప్రెస్ నుండి విడుదలైంది.

తూర్పుగోదావరిజిల్లాకు చెందిన నాలుగు ప్రధాన ప్రాచీన పట్టణాలు ఇంకా చారిత్రిక ప్రాధాన్యత కలిగిన తొమ్మిది ఇతర పట్టణాల గురించి ఆసక్తికరమైన సమాచారంతో ఈ పుస్తకం ఉంటుంది.
.
వెల: 150 రూపాయలు
లభించు చోటు: పల్లవి పబ్లిషర్, శ్రీ ఎస్. వి. నారాయణ గారు
ఫోన్ నంబరు/ ఫోన్ పే నంబరు: 9866115655
.
"మెకంజీ కైఫియ్యతులు -తూర్పుగోదావరి జిల్లా" పుస్తకాన్ని ఆదరించినట్లుగానే ఈ పుస్తకాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
.
భవదీయుడు
బొల్లోజు బాబా