Saturday, November 21, 2020

Imported post: Facebook Post: 2020-11-21T16:15:54

మేకంజీ కైఫీయ్యతులు-తూర్పుగోదావరి పుస్తక ఆవిష్కరణ విజయవాడలో 22 నవంబరున పల్లవి ప్రచురణల ఆధ్వర్యంలో జరగనుంది. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల కారణం గా నేను రాలేక పోతున్నాను. ఈ సభలో పుస్తకంపై మాట్లాడనున్న డా.కె బాలకృష్ణ గారికి, డా.మొవ్వ శ్రీనివాస రెడ్డి గారికి నమస్కారములు, ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను బొల్లోజు బాబా

No comments:

Post a Comment