నేను ఇంతవరకూ రాసిన కవితలతో కూడిన సంకలనాన్ని “ఆకుపచ్చని తడిగీతం” పేరిట తీసుకురావటం జరిగింది.
ఈ పుస్తకావిష్కరణ 21-12-2009 న యానాం డిప్యూటీ కలక్టరు గారైన శ్రీ నామాడి అప్పారావు గారి చేతులమీదుగా జరిగింది.
ఇది నా రెండవ పుస్తకం. మొదటిది మా యానాంలో జరిగిన విమోచనోద్యమం గురించి.
ఈ కవితలను పుస్తకంగా తీసుకురమ్మని సూచించిన బ్లాగ్మిత్రులకు ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను. గత రెండు సంవత్సరాలుగా మీరందరూ ఇచ్చిన ప్రోత్సాహమే నన్నిలా ముందుకు నడిపించిందని భావిస్తున్నాను.
ఈ పుస్తకానికి మా గురువుగారు శిఖామణి గారు మరియు దాట్ల దేవదానం రాజుగారు పరిచయవాక్యాలు వ్రాసారు. అఫ్సర్ గారు, దార్ల వెంకటేశ్వరరావు గారు అట్ట వెనుక భాగంలో వేసిన ఆత్మీయ వాక్యాలు వ్రాసారు.
పుస్తకం దొరికు చోటు bollojubaba@gmail.com
ఇది నా రెండవ పుస్తకం. మొదటిది మా యానాంలో జరిగిన విమోచనోద్యమం గురించి.
ఈ కవితలను పుస్తకంగా తీసుకురమ్మని సూచించిన బ్లాగ్మిత్రులకు ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను. గత రెండు సంవత్సరాలుగా మీరందరూ ఇచ్చిన ప్రోత్సాహమే నన్నిలా ముందుకు నడిపించిందని భావిస్తున్నాను.
ఈ పుస్తకానికి మా గురువుగారు శిఖామణి గారు మరియు దాట్ల దేవదానం రాజుగారు పరిచయవాక్యాలు వ్రాసారు. అఫ్సర్ గారు, దార్ల వెంకటేశ్వరరావు గారు అట్ట వెనుక భాగంలో వేసిన ఆత్మీయ వాక్యాలు వ్రాసారు.
పుస్తకం దొరికు చోటు bollojubaba@gmail.com
హైదరాబాద్ లో జరుగుతున్న బుక్ ఫెస్టివల్ లో పాల పిట్ట పబ్లికేషన్స్ వారి స్టాలులో ఉంచమని కొన్ని కాపీలు పంపాను.
ఈ సభయొక్క పత్రికా క్లిప్పింగులు ఇక్కడ చూడవచ్చును
భవదీయుడు
బొల్లోజు బాబా
ఈ సభయొక్క పత్రికా క్లిప్పింగులు ఇక్కడ చూడవచ్చును
భవదీయుడు
బొల్లోజు బాబా
