Friday, April 22, 2016

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు

సారంగలో మీనా కందసామి వ్రాసిన ఒక కవితానువాదం

ఆధునిక ప్రపంచంలో నువ్వెవరవో ఎవరికీ అక్కరలేదు.  నువ్వేం చెపుతున్నావన్నదే ముఖ్యం.  ఆ చెప్పేది “వారికి” ఏ మేరకు మేలుచేస్తుందన్న దానిబట్టే నీ మనుగడ, నీ భద్రజీవితం.  ఇదొక అదృశ్య ఆధిపత్య పోరు.
కవిత ఈ లింకులో చదువుకొనగలరు

http://magazine.saarangabooks.com/2016/04/21/రేపు-నిన్ను-ఎవరో-అరెష్టు/



బొల్లోజు బాబా

No comments:

Post a Comment