రెండవదశలో ఈదేశంపై ప్రేమతో ఇక్కడే ఉండిపోయిన ముస్లిములను బాధితులుగా/మైనారిటీలుగా చూస్తారు. రాజ్యాంగంలో వారికి సాంస్కృతిక, మత, విద్యా పరిరక్షణ హక్కులు కల్పించారు. స్వతంత్ర భారతదేశంలో వారిపై ప్రతీకారభావ ఉండరాదని భావించారు.
హిందుత్వ వాదులు డా. అంబేద్కర్ ముస్లింలపై విభజనపూర్వం వెలిబుచ్చిన అభిప్రాయాలను ముందుకు తెచ్చి వాదిస్తారు అతితెలివితో....
డా. అంబేద్కర్ సత్యాన్వేషి, వాస్తవికుడు. ఈ సందర్భంలో సెలెక్టివ్ కోట్స్ ద్వారా ఆయనను నిర్వచించలేం.

No comments:
Post a Comment