Saturday, January 10, 2026

దేశవిభజన కొరకు జిన్నా చేసిన ఆర్గ్యుమెంట్



మేము (మాకొక దేశాన్ని ఇమ్మని) హిందువులను ఏమీ అడగటం లేదు. ఎందుకంటే వారేనాడూ చారిత్రికంగా సంపూర్ణ భారతదేశాన్ని పాలించలేదు. ముస్లిములే భారతదేశాన్ని ఏకం చేసి 700 ఏళ్ళు పాలించారు. మా నుంచి బ్రిటిష్ వారు భారతదేశాన్ని తీసుకొన్నారు. ఇప్పుడు అది వారిచేతుల్లో ఉంది కనుక వారిని అడుగుతున్నాము, మాకు తిరిగి ఇచ్చేయమని. హిందువులని కాదు. హిందుస్థాన్ హిందువులకే చెందుతుందని చెప్పడం ముమ్మాటికీ అర్ధం లేని మాట."
(Said by Muhammad Ali Jinnah, President of the All-India Muslim League March 2, 1941)

No comments:

Post a Comment