Sunday, March 17, 2024

ప్రాచీన భారతీయ లౌకికత

 2400 సంవత్సారాల క్రితపు భారతదేశ సనాతన ధర్మం ఇలా ఉంది......

ఒక మతానికి చెందిన వ్యక్తులు అసందర్భంగా తమమతాన్ని పొగుడుకోవటం, ఇతరమతాలను నిందించటం చేయరాదు.  పరమతానికి చెందినవారిని కూడా గౌరవించవలెను.  ఇలా చేయుటవలన తమ మతాన్ని అభివృద్ధిచేసుకోవటమే కాక ఇతరమతాలవారికి ఉపకారం కలిగించిన వారు అవుతారు.  తన వారిని స్తుతిస్తూ ఇతరమతస్తులను నిందించేవాడు తన మతానికే ఎక్కువ అపకారం చేసిన వాడవుతాడు. - అశోక చక్రవర్తి, XII వ శిలాశాసనము


(రానున్న "వేద బాహ్యులు" పుస్తకం నుంచి)


బొల్లోజు బాబా

No comments:

Post a Comment