సాహితీ-యానం
telugu kavithalu
Saturday, December 20, 2014
ప్రకృతి
వానపాములు తూనీగలు
తొండలు కప్పలు పిట్టలు
గుంటనక్కలు రాబందులు
ఒకదానికొకటి గోరుముద్దలు
తినిపించుకొనేవి.
అన్నింటినీ మింగేసి
మనిషి మనిషిని తింటున్నాడు.
పాపం! జగమేలే పరమాత్మ
ఎవరితో మొరపెట్టుకొంటుంది?
బొల్లోజు బాబా
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment