Sunday, July 3, 2016

మిత్రులకు ఆహ్వానం
10-07-2016 ఆదివారం షోయబ్ హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్ నందు, నా రెండు పుస్తకాల ఆవిష్కరణ జరగనుంది.
ఈ సభకు అధ్యక్ష్యత శ్రీ శిఖామణీ గారు, ఆవిష్కర్త శ్రీ శివారెడ్డిగారు, వక్తలు శ్రీ ఎం.నారాయణశర్మగారు, శ్రీ సత్యశ్రీనివాస్ గారు. సభానిర్వహణ శ్రీ యాకూబ్ గారు.
...
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కవిసంగమం, కవిసంథ్య లకు అనేకానేక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.
చక్కని ఆహ్వాన పత్రికను డిజైన్ చేసిన శ్రీ బంగారు బ్రహ్మం గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులం నలుగురూ కలిసి నాలుగు మాటలు మాట్లాడుకొనే సందర్భంగా దీన్ని నేను భావిస్తాను. అవకాశం, అందుబాటు ఉన్న మిత్రులు వస్తారని, అక్కడ కలుద్దామని ఆశిస్తూ…..
భవదీయుడు
బొల్లోజు బాబా

No comments:

Post a Comment